దేశంలోని ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్ వెలవెల బోతున్నాయి. స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది.
సమ్మర్ రాకముందే ఎండలు భగ భగ మండిపోతున్నాయి.. అప్పుడే ప్రముఖ నగరాల్లో నీటి కొరత, కరెంట్ కోతలు మొదలైయ్యాయి.. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా కర్ణాటక బెంగళూరులో నీటి కష్టాలు మొదలు అయ్యాయి. ఎండలు ముదరకుండానే మంచి నీటి కోసం కటకట మొదలైంది.. రోజు రోజుకు నీటి కష్టాలు పెరిగిపోతున్నాయి.. ఈ క్రమంలో నగరంలోని షాపింగ్ మాల్స్ లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. వాహనాలను కడగడం వంటివి చేస్తే భారీ జరిమానా చెల్లించుకోవాలని అధికారులు…
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు మృణాల్. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చెప్పాలి ఈమె రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా సినిమా కథలో కంటెంట్ ఉందా లేదా అన్న విషయాలను చూసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఈ…
Viral News Of Gst bills in Shopping Malls: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ చర్చనీయాంశంగా మారింది. నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ విధించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చివరకు పాలు, పెరుగు మీద కూడా జీఎస్టీ విధించడమేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్యాక్ చేసిన అన్ని తృణధాన్యాలు, బియ్యం, గోధుమ పిండి, పెరుగు, పాలు వంటి ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 శాతం జీఎస్టీ విధించింది. దీంతో ఇప్పటికే నిత్యావసర ధరలు…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టించింది.. క్రమంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. మరికొన్ని ప్రాంతాల్లో పెరిగినా.. ఎక్కువ రాష్ట్రాలు పాజివిటీ రేటు పడిపోయింది.. దీంతో.. ఆంక్షలు ఎత్తివేస్తూ.. సడలింపులు ఇస్తూ వస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు.. బీహార్లో కూడా ఈ నెల 7వ తేదీ నుంచి షాపులు, స్కూళ్లు తెరుచుకోనున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించిన బీహార్ ప్రభుత్వం.. ఆగస్టు 7 నుంచి 25 వరకు సెలవు రోజుల్లో తప్ప.. మిగతా రోజుల్లో అన్ని…