Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఎగ్ రోల్ డబ్బులు అడిగిన ఒక దుకాణదారుడు కస్టమర్ని బాకీ డబ్బు అడగగా, కస్టమర్ అతన్ని దారుణంగా కొట్టాడు.
రోజు రోజుకు మానవత్వం అనేది ఉందా అనే సందేహం కలుగుతోంది. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళపై దాడి చేశాడో దుర్మార్గుడు. టిఫిన్ సెంటర్ సమయం ముగియడంతో దోసెలు చేయలేనని మహిళ చెప్పడంతో కొడవలితో దాడి చేశాడు. నిందితుడు రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మెట్టు స్వామి (38)గా గుర్తించారు. అయితే.. ఈ దాడిలో బాధితురాలు వీరమణి అనే మహిళ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో చేతికి స్వల్ప గాయాలయ్యాయి. రామాయంపేట పోలీసులు తెలిపిన వివరాల…
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Bumper Offer: పండుగల సీజన్ వస్తుందంటే చాలు కంపెనీలు, షాపులు ఆపర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఈ కామర్స్ సైట్లు బిగ్ బిలయన్ సేల్, ఫ్లాష్ సేల్ అని ప్రచారాలు ఊదరగొడతాయి.
చెన్నై లో కరుడుగట్టిన నేరస్థుడు పెరుమాళ్ అరెస్ట్ అయ్యాడు. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడి వాటిని తన మొబైల్లో చిత్రీకరించారు పెరుమాళ్. ఐదుగురు చిన్నారులపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడి, తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు నిందితుడు పెరుమాళ్. నిందితునితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు చిన్నారుల తల్లులను సైతం అరెస్టు చేసారు చెన్నై పోలీసులు. బాధిత చిన్నారులను ప్రభుత్వ పరిశీలనా గృహానికి తరలించారు పోలీసులు. చెన్నై నగరంలో ఓ చిన్న చౌక దుకాణాన్ని నడుపుతున్నాడు పెరుమాళ్. అయితే గుట్కా…