Uttarpradesh : ఎగ్ రోల్ డబ్బులు అడిగిన యజమానిని పిట్ బుల్ కుక్కతో కరిపించిన కస్టమర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఎగ్ రోల్ డబ్బులు అడిగిన ఒక దుకాణదారుడు కస్టమర్ని బాకీ డబ్బు అడగగా, కస్టమర్ అతన్ని దారుణంగా కొట్టాడు. ఇది మాత్రమే కాదు, నిందితుడు తన పిట్ బుల్ కుక్కతో దుకాణదారుని కూడా కాటు చేశాడు. ప్రస్తుతం ఈ కేసులో బాధితుడు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. అదేసమయంలో పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు..
Also Read
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ఈ సంఘటన మే 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. వైశాలి సెక్టార్-2, ఇ-బ్లాక్ నివాసి సల్మాన్కు ప్రహ్లాద్ గర్హిలోని చునా భట్టి రోడ్డులో ఎగ్ రోల్ దుకాణం ఉంది. మంగళవారం రాత్రి 12.30 గంటలకు సల్మాన్ తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్తున్నాడు. దారిలో వెళ్తుండగా నరేష్ సల్మాన్ షాపులో ఎగ్ రోల్ తింటూ ఉండటం చూశాడు. నరేష్ను చూసిన సల్మాన్ ఐదు వందల రూపాయల బకాయి చెల్లించమని అడిగాడు. కానీ అది విన్న నరేష్ కు కోపం వచ్చింది. సల్మాన్ ని దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దీని తరువాత, నరేష్ తనను పట్టుకుని తన పిట్బుల్ కుక్కతో కరిచాడని సల్మాన్ ఆరోపించాడు, ఈ సమయంలో సల్మాన్ కుక్కను దూరంగా ఉంచమని నరేష్ను అభ్యర్థించాడు. కుక్క సల్మాన్ తొడను కరిచింది.
Read Also:Purandeswari: కేంద్ర ప్రభుత్వం ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ. 60 వేల కోట్లు ఇచ్చింది..
కుక్క కాటు తర్వాత, సల్మాన్ ఎలాగోలా తన స్నేహితుల్లో ఒకరితో కలిసి డాక్టర్ వద్దకు వెళ్లాడు. అక్కడ అతను చికిత్స పొందాడు. దీంతో ఆ యువకుడిపై సల్మాన్ ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కాగా, సమాచారం అందుకున్న పోలీసు బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో పిట్బుల్ జాతి కుక్క యజమాని నరేష్ శర్మను అరెస్టు చేసి 41-ఏ నోటీసు జారీ చేసి చర్యలు తీసుకున్నట్లు ఇందిరాపురం ఏసీపీ స్వతంత్ర కుమార్ సింగ్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!