షేర్ మార్కెట్ కొంప ముంచింది. ఓ ఇంటి యజమానికి షేర్ మార్కె్ట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య ( 60), శ్రీదేవి (50) దంపతులకు ఇద్దరు సంతానం. మొండయ్య అప్పులు చేసిన మరీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా…
Stock Market : భారత స్టాక్ మార్కెట్లో పెరుగుదల గురువారం కూడా కొనసాగింది. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న బూమ్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు నిరంతరం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.
Stock Market : సెన్సెక్స్ ఈరోజు మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్ 72000, నిఫ్టీ 21500 దాటాయి. ఈరోజు సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది.
Biggest IPO in 2023: ఐపీవో పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. చిన్న, పెద్ద వ్యాపారంలో పాల్గొన్న కంపెనీలు ఐపీవో ఆఫర్ చేశాయి. ఇప్పుడు 2023 సంవత్సరంలో అతిపెద్ద ఐపీవో తీసుకురావడానికి సాఫ్ట్ బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది.