నేగు స్టాక్ మార్కెట్లో భారీ పతనం కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా తగ్గి 77,061.59 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 333 పాయింట్లు తగ్గి 23,928.20 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ భయంకరమైన విధ్వంసం మధ్య, అదానీ గ్రూప్ స్టాక్ రాకెట్ లాగా దూసుకుపోతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు అండ్ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అందుకే గ్యాస్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ కారణంగానే నేడు అదానీ టోటల్ గ్యాస్…
IndiGo Shares Crash: దేశీయ వైమానిక సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఇప్పటికే గత ఐదు సెషన్లలో 9 శాతానికి పైగా విలువ కోల్పోయాయి. ఈరోజు (డిసెంబర్ 8న) ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7శాతం షేర్లు పతనమైపోయాయి.
Stock Market Crash: ఓ వైపు దేశంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోవైపు వస్తున్న ట్రెండ్స్ స్టాక్ మార్కెట్ కు రుచించడం లేదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్షీణతతో ప్రారంభమై కొద్దిసేపటికే సునామీగా మారింది.