తమిళనాడులో ఓ సెప్టిక్ ట్యాంక్లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మధురైలోని ఉర్దూ ప్రమోషన్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. అనంతరం బాలుడి మృతదేహాంపై సమాచారం అందడంతో అందులో నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధురైలోని కథపట్టి గ్రామంలో చోటు చేసుకుంది.
Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్లో పడి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులతో కలసి ఓ వివాహానికి హాజరైన బాలుడు ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడి ప్రాణాలు కోల్పోయాడు.
తమిళనాడులోని రాణిపేట్లో స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (సిప్కాట్) వద్ద చర్మశుద్ధి కర్మాగారానికి చెందిన డ్రైనేజీ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు.
Assam : దేశంలో రోజు రోజుకూ మహిళలు చిన్నారులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దారుణాలు తగ్గడం లేదు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ఈస్ట్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. బాంద్రా తూర్పు ప్రాంతంలో 41 ఏళ్ల మహిళ సెప్టిక్ ట్యాంక్లో పడి మునిగి చనిపోయిందని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం తెలిపింది.
మిళనాడులోని ఓ రిసార్ట్లో సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి ముగ్గురు మృతి చెందారు. చెన్నైకి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్లో ఈ రిసార్ట్ ఉంది.
సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి చెందడం హైదరాబాద్లో విషాదం నింపింది. కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్లో ఈ ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లో దిగారు నలుగురు కార్మికులు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ శ్రీను, ఆంజనేయులు అనే ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గౌతమి ఎన్క్లేవ్లోని అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు తొలుత ఇద్దరు కూలీలు దిగారు. కాసేపటికి వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. విషవాయువులు వెలువడటంతో చనిపోగా ..ఇది గమనించి…
హైదరాబాద్ లోని చందానగర్ పాపిరెడ్డి కాలనీ లో విషాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పాపిరెడీ కాలనీ లోని ఓ సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. నిన్న గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడి అరవింద్ (7) అనే బాలుడు మృతి చెందాడు. నిన్నటి నుండి బాలుడు కనిపించడం లేదంటూ చందనగర్ పోలీసులకు బాలుడి తల్లి తండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన…