ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల మధ్య పోటీ నడుస్తున్న విషయం విదితమే. వీటికి తగ్గట్టే స్టార్ హీరోలు సౌత్ వర్సెస్ నార్త్ అంటూ ట్విట్టర్ లో, మీడియాలో మాటల యుద్ధం జరుపుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా సౌత్ సినిమాలపై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా…
ప్రస్తుతం బాలీవుడ్ కన్నంతా సౌత్ సినిమాలపై ఉంది అన్న మాట వాస్తవం. సౌత్ సినిమాలు అయినా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టి శభాష్ అనిపించాయి. ఇక దీంతో బాలీవుడ్ లో కొందరు సౌత్ ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడం.. వారికి కౌంటర్లు సౌత్ యాక్టర్లు ఇన్ డెరెక్ట్ గా పంచ్ లు వేయడం జరుగుతూనే ఉంది. ఇక ఇది అంతా ఒక ఎత్తు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ పై…
తెలంగాణ సీఎం కేసీఆర్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కలిసి పనిచేయడం చాలా కష్టమని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన సీఎంలు నియంతలుగా మారుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇద్దరు సీఎంల దగ్గర పనిచేస్తున్నా.. ఇద్దరూ భిన్నమయిన వ్యక్తులని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ పదవిలో వున్నా ప్రజలకు సేవచేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అంశాన్ని కేంద్రం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు. అయితే ఆమె ప్రస్తుతం ఢిల్లీ…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మ తన సినిమాలకు నట్టి కుమార్ వద్ద రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బు తిరిగి చెల్లించేవరకు మా ఇష్టం సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని నట్టి కుమార్ కేసు వేశాడు. దీంతో కోర్టు సినిమాను రిలీజ్ చేయకుండా స్టే విధించింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక మోసగాడు, అతడి బండారం బయటపెడతాను అంటూ …
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ కు మహేష్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో బుధవారం హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ ‘క్విక్ ఆన్’ని లాంచ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మహేష్. ఈ కార్యక్రమంలో ఒక…
నందమూరి నట వారసుడిగా, ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా తాత పేరును నిలబెడుతూ స్టార్ హీరోగా ఎదుగుతూ అభిమానుల అంచనాలకు తగ్గకుండా తన నటనతో వారిని ఆనందింప చేస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి వారసుడిగా ఎప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అనేది ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయ పెద్దలలోనూ ఆసక్తిరేపుతున్న విషయం. అప్పుడు వస్తాడు .. ఇప్పుడు వస్తాడు..…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఏది అనిపిస్తే అది అనేస్తాడు.. ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాడు. ఇక రాజకీయ నేతల బయోపిక్ లు తీయడంలో వర్మ దిట్ట. బయటికి తెలియని ఎన్నో నిజాలను తన బయోపిక్ ల ద్వారా ప్రజలకు తెలియజేస్తాడు. ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, ఇక ఇటీవల కొండా లాంటి సినిమాలన్నీ బయోపిక్ లే.. ఇక ఈ సినిమాలను మొదలుపెట్టిన దగ్గరనుంచి…
ధృవ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అలీ రైజా. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటికి వచ్చాడు. ఈ నటుడు బిగ్ బాస్ లోకి వెళ్లివచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఒక సినిమాలో కానీ, సీరియల్ లో కానీ కనిపించలేదు. కనీసం వేడుకలలో కూడా సందడి లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే అలీ తాజాగా ఒక షో లో పాల్గొన్నాడు. దీంతో మీ…
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బొద్దు భామ రాశీ ఖన్నా.. ఈ చిత్రం తర్వాత అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అమ్మడి దారికి చేరలేదు. కుర్ర హీరోలు, స్టార్ హీరోలందరితోను రాశీ నటించి మెప్పించింది. అయినా లక్ మాత్రం కలిసిరాలేదు. ఇక టాలీవుడ్ ను నమ్ముకుంటే ప్రయోజనం లేదని కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడా పేరు ఉన్న హీరోలతో నటించింది. అయినా ముద్దుగుమ్మకు విజయం మాత్రం దక్కలేదు. ఇక ఈసారి…
తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత రికార్డులను నాన్ బాబాలు రికార్డులతో కొలవడం మొదలుపెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా నేడు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తిరుగులేని విజయాన్ని అందుకొని జక్కన్న తన రికార్డును తనే బ్రేక్ చేశాడు. టాలీవుడ్ టాక్ ప్రకారం త్వరలోనే ఈ సినిమా బాహుబలి…