రైతులు పంటలు వేసేముందు నేలలు, ఎరువుల గురించి చూడటం మాత్రమే కాదు.. విత్తన శుద్ధి చెయ్యడం కూడా చెయ్యాలి..అప్పుడే తెగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.. ఎటువంటి క్రిములు లేకుండా రాకుండా పురుగు మందు లేదంటే తెగులు మందును పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు.కేవలం మందులు మాత్రమే వాడటం మాత్రమే కాదు..వేడి నీటిలో ఉంచడం,లేదా ఎండలో ఉంచడం చేసిన అది విత్తన శుద్ధి అవుతుంది… అసలు ఈ శుద్ధిని ఎలా…