ఈరోజుల్లో ఎప్పుడూ ఏ అవసరం వస్తుందో చెప్పడం కష్టం దాంతో ముందుగానే డబ్బులను దాచుకోవాలని అనుకుంటారు.. ఇందుకోసం ఎన్నో రకాల పెట్టుబడి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.. మిగిలిన వాటితో పోలిస్తే పోస్టాఫీస్ లోని స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇస్తాయి.. అందుకే ఎక్�
ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన స్కీమ్ లన్ని కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ పథకం గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ను ఎన్పీఎస్ అని కూడా పిలుస్తారు. ఇందులో డబ్బులు
డబ్బులను పొదుపు చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే అందుకోసం ఏదైనా స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఎంచుకోవాలి. అదే రిస్క్ ఉన్న పర్లేదు అనుకుంటే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో డబ్బులు దాచుకోవచ్చు. ఇలా మీరు మీకు