సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు నగర వాసులు పయనమయ్యారు. దీంతో నగరంలో భారీ ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో నగరంలో ప్రధాన బస్టాండ్లు MGBS, JBS బస్టాండ్లతో పాటు వివిధ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. భారీగా ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆర్టీసీ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధిక రద్దీతో బస్సులు కదులుతున్నాయి. ప్రమాదకరంగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్టాండ్కి బస్ వచ్చిన ఒక్క నిమిషంలోనే ఫుల్ అయిపోతున్నాయి బస్సులు. రద్దీని కంట్రోల్ చేసేందుకు సిటీ…