MP Sanjay Raut : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లేకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. పండిట్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు.. కాంగ్రెస్ లేకుంటే దేశానికి నాయకత్వం వచ్చేది కాదని ఉద్ధవ్ థాకరే (UTB) గ్రూపునకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇలా అన్నారు.