దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన కొత్త టాబ్లెట్ను భారతదేశంలో విడుదల చేసింది. ఏ సిరీస్లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్’ (Samsung Galaxy Tab A11+)ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల స్క్రీన్ను కలిగి ఉంది. ఇది Wi-Fi, 5G మద్దతుతో వచ్చింది. ఈ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.…
టాబ్లెట్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో తక్కువ ధరలోనే టాబ్లెట్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని టాబ్లెట్లు స్మార్ట్ ఫోన్ దరకే వచ్చేస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ భారత్ లో రిలీజ్ చేసింది. ఈ టాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ A11 కంటే ఎక్కువ ప్రీమియం మోడల్, ఇది బిగ్ డిస్ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ని కలిగి ఉంది.…
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి కొత్త టాబ్లెట్ విడుదలైంది. సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+, స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 తో పాటు ప్రారంభించారు. గెలాక్సీ ట్యాబ్ A11+ 90Hz రిఫ్రెష్ రేట్తో 11-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. వన్ UI 8.0 ఇంటర్ఫేస్పై పనిచేస్తుంది. స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 లాగా, గెలాక్సీ ట్యాబ్ A11+ కూడా రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,040mAh…