Samantha took Blessins from Tiruchanuru Padmavathi Amman: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధితో ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకునేందుకు గాను సుమారు ఏడాది పాటు సినిమాలకు ఆమె గ్యాప్ ఇస్తుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఖుషి షూటింగ్ జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే…
ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం అక్కినేని ఫ్యామిలీ విషయంపైనే ఉంది. నాగ చైతన్యతో సమంత విడాకుల విషయం గత కొన్ని రోజులుగా ఎటూ తేలడం లేదు. ఇక పుకార్లకైతే కొదవే లేదు. అయితే ఆ పుకార్లకు తగ్గట్టుగానే చై, సామ్ ప్రవర్తన ఉండడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మీడియా దృష్టిని తప్పించుకోవడానికి సామ్ గత కొన్ని వారాలుగా హైదరాబాద్కు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. కానీ రూమర్స్…
సమంత అక్కినేని తిరుమలను సందర్శించారు. మొదటి రోజు అక్కడ శ్రీవారిని దర్శించుకున్న సామ్ రెండవ రోజు శ్రీకాళహస్తి ఆలయంలో పూజల్లో పాల్గొంది. నిన్న మధ్యాహ్నం నుండి శ్రీకాళహస్తి దేవ స్థానంలో సమంత వరుస పూజలు నిర్వహిస్తోంది. నిన్న మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన సమంత నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల, నర దిష్టి రుద్ర హోమం, చండి హోమం కూడా చేస్తోంది. ముఖ్యంగా దాంపత్య సమస్య పరిష్కారం కోసం సమంత…