శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి అతిథులుగా హాజరయ్యారు. ఇక ‘భీమ్లా నాయక్’తో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ కూడా…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్, హీరో ఎవరో వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్ సుమ అంటూ సెటైర్ పేల్చిన సుకుమార్… శర్వా తనకు ఇష్టమైన నటుడు అని అన్నారు. ఇక తన శ్రీవల్లి రష్మికనూ వదల్లేదు. నీ…
“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు సుకుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ టీమ్కి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ సుమ కనకాలకి తొలి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన ఇతర స్టార్ హీరోయిన్లను ప్రశంసించారు. “గ్యాంగ్ లీడర్ సమంత ఇక్కడ లేదు. ఆమెతో పాటు, సాయి పల్లవి, కీర్తి సురేష్, రష్మిక ప్రస్తుతం…
శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. నిన్న హైదరాబాద్లో చిత్రబృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ అతిథులపై ప్రశంసలు కురిపించారు. ఈ ఈవెంట్కి వచ్చినందుకు సుకుమార్, కీర్తికి ధన్యవాదాలు తెలిపాడు మరియు సాయి పల్లవిని డార్లింగ్ అని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “నేను కూడా ఆమె నుండి…
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానుంది. ఈ నేపధ్యలోనే హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తి సురేష్, డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా…
సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో వచ్చి తెలుగు కుర్రకారును ఫిదా చేసి శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే సాయి పల్లవి స్టార్గా గుర్తింపు పొందేముందు ఎన్నో విమర్శలు, ట్రోల్స్ను ఎదుర్కొంది. షూటింగ్ సెట్ లో పొగరు చూపిస్తుందని, ఆటిట్యూడ్ గా ఉంటుందని, హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని అనేక విమర్శలు ఎదుర్కొంది. హీరో నానితో, నాగ శౌర్యతో సాయి పల్లవికి గొడవలు ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ గుప్పుమన్న సంగతి తెల్సిందే…
మణిరత్నం క్లాసిక్ బ్లాక్బస్టర్స్లో ఒకటైన ‘రోజా’లో తన అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను దోచుకున్న నటి మధుబాల. శనివారం నాడు ఈ బ్యూటీ తాను నటి సాయి పల్లవికి అతి పెద్ద అభిమానిని అని పేర్కొంది. మధుబాల ట్విట్టర్లో ఒక వీడియో క్లిప్ను షేర్ చేస్తూ “అందరికీ హాయ్, నేను నిన్న ‘శ్యామ్ సింఘా రాయ్’ చూశాను. ఇది నేను ఇటీవల చూసిన అత్యంత అద్భుతమైన చిత్రం. నేను సాయి పల్లవికి పెద్ద అభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది.…
నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్…
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమాలో నాని అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్, ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా… ఇద్దరి పాత్రలూ ప్రత్యేకమే. మోడ్రన్ అమ్మాయిగా కృతి, దేవదాసీగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. ఇది పాక్షికంగా 1970లలో కోల్కతా నేపథ్యంలో పునర్జన్మ నేపథ్యంలో జరిగే కథ. తాజాగా…
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్- మహేష్ కాంబోపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మహేష్ చెల్లి పాత్రలో యంగ్ హీరోయిన్…