Harish Rao: కార్మికులకు సంబంధించి మంత్రి హరీశ్రావు కీలక ప్రకటన చేశారు. రైతు బీమా తరహాలో కార్మిక బీమా పథకాన్ని అమలు చేస్తామని హరీశ్రావు ప్రకటించారు. ఇప్పటికే అమలవుతున్న పథకంలో సాధారణ మరణానికి ఇచ్చే బీమా మొత్తాన్ని మూడు లక్షలన్నర లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.