తెలంగాణలో గత నాలుగు నెలలుగా హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ఆసక్తి రేపింది. ఎట్టకేలకు హుజురాబాద్ సమరంలో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది. ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు పట్టం కట్టారు. 22 రౌండ్ల ద్వారా కౌంటింగ్ జరగ్గా.. 23,855 ఓట్ల మెజారిటీతో ఈటల విజయకేతనం ఎగురవేశారు. రౌండ్ల వారీగా ఫలితం:మొదటి రౌండ్: బీజేపీకి 4,610 ఓట్లు, టీఆర్ఎస్కు 4,444 ఓట్లు-బీజేపీ మెజారిటీ 166 ఓట్లురెండో రౌండ్: బీజేపీకి 4,851 ఓట్లు, టీఆర్ఎస్కు 4,659 ఓట్లు-బీజేపీ మెజారిటీ…