Delhi: దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు ఆగేలా కనిపించడం లేదు. ఢిల్లీలో ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. ఇటీవలే అక్కడ జంట హత్యలు కలకలం రేపుతుండగా తాజాగా మరో జంట హత్యల కలకలం రేగింది.
Rohini: బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా కొన్ని వందల సినిమాల్ నటించి మెప్పించింది రోహిణి. ప్రస్తుతం స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా మంచి పాత్రల్లో నటిస్తున్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇప్పటివరకు ఆమె ఎక్కడా చెప్పని తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది.
'ది బేకర్ అండ్ ది బ్యూటీ' వెబ్ సీరిస్ లో నటించిన టీనా శిల్పరాజ్ ఇప్పుడు 'రైటర్ పద్మభూషణ్' మూవీతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ మూవీ ప్రేక్షకులకు ఓ ఎమోషనల్ రైడ్ లా అనిపిస్తుందని టీనా చెబుతోంది.
ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'విట్ నెస్'. మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దీపక్ తెరకెక్కించారు.
బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన నాన్నకు కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.. ఈ నెలలోనే కిడ్నీ మార్పిడి జరిగే అవకాశం ఉంది
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా…