ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘హను-మాన్’ మేజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా రాబోతున్న ‘జై హనుమాన్’ విషయంలో ప్రశాంత్ వర్మ అడుగులు చాలా పవర్ఫుల్గా పడుతున్నాయి. తాజాగా అంజనాద్రి బెట్టలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ కోసం జరిగిన ఒక భారీ మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. Also Read : Vijay- Rashmika…
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు (ఫిబ్రవరి 22) ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో ఘనంగా జరిగింది. Also Read : Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ షురూ! ఈ…
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’. గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. Also Read : Ilaiyaraaja: ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. కాపీరైట్ వివాదంలో…