Suryakumar Yadav and Rinku Singh Bowling Videos: శ్రీలంకపై భారత్ మూడు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం పల్లెకెలె వేదికగా లంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శుభ్మన్ గిల్ (39; 37 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన లంక సరిగ్గా 137…