భోళా శంకర్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేశ్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఈ ఏడాది ఓటీటీ ఫిల్మ్ ఉప్పుకప్పురంబుతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేసింది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ రౌడీ జనార్థనా ఇప్పుడే స్టార్టయ్యింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు కీర్తి సురేశ్ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో డబ్బింగ్ ఫిల్మ్ తో పలకరించబోతుంది మలయాళ కుట్టీ. Also Read : Aishwarya…
తెలుగు ప్రేక్షకుల అభిమానులకు కీర్తి సురేశ్ ఎప్పుడూ కొత్తగా, స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంటారు. ఈ మధ్య ఆమె తెలుగులో కొత్త ప్రాజెక్ట్లు ప్రకటించనప్పటికీ, ఈ రెండు సినిమాలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రావడం లేదు. అయితే, తాజాగా తమిళ సినీ పరిశ్రమలో ఆమె మరొక కొత్త సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని “డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్” నిర్మించనున్నది, అలాగే ఈ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడు కూడా తెరకు పరిచయమవుతుండగా.. విశేషంగా చెప్పాలంటే,…
కెరీర్ పీక్స్లో ఉండగానే ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి స్టెప్ ఇన్ అయ్యింది మహానటి కీర్తి సురేష్. మ్యారేజ్ చేసుకున్నాక గ్లామర్ డోర్స్ తెరిచేందుకు ఛాన్స్ ఉండదనుకుందో లేక కథ డిమాండో మరైదైనా రీజనో బాలీవుడ్ ఎంట్రీ బేబీజాన్తో కాస్తంత స్కిన్ షో చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చేసిందీ వృథాగా మారింది. ఇక పెళ్లికి ముందే తెరకెక్కించిన అక్క వెబ్ సిరీస్లో కూడా కాస్తంత హాట్గా కనిపించనుంది కీర్తి. Also…
హీరోయిన్ కీర్తి సురేష్ ‘మహానటి’ మూవీ తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో చెప్పక్కర్లేదు. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ అవకాశాలు తగ్గినప్పుడు హీరోయిన్లలో చాలా మార్పు వస్తుంది. అలా కీర్తి లో వచ్చిన మార్పు మాత్రం ఎవరూ ఊహించనిది చెప్పాలి. ఇప్పటి వరకు ఎలాంటి స్కిన్ షో చేయకుండా.. రొమాంటిక్ సిన్స్ కి దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు .. ఇప్పుడు ఒక్కసారిగా విపరీతం అయిన స్కీన్…
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో , తన నటన అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి ప్రజెంట్ రూట్ మార్చింది. ఆఫర్ తగ్గడంతో హీరోయిన్లు ఇండస్ట్రీ మార్చడం, లేదా స్కిప్ షో చేయడం కామన్. ఇక్కడ కీర్తి కూడా అదే చేసింది బిగినింగ్లో సాఫ్ట్ క్యారెక్టర్స్.. పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు…
కీర్తి సురేష్ అనతి కాలంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘మహానటి’ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది కీర్తి సురేష్. అయితే ‘మహానటి’ లో సావిత్రి గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. కెరీర్ ఆరంభం నుండి ఎలాంటి ఎక్స్పోజింగ్ , రొమాంటిక్…