Kerala : ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కేరళ తీరంలో చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్ను 11 మంది వ్యక్తులతో రక్షించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ జూలై 17న చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్లోని 11 మంది సిబ్బందిని విజయవంతంగా రక్షించింది.
Leopard in Dig : ఈ మధ్యకాలంలో అభయ అరణాలల్లో ఉండాల్సిన క్రూరమృగాలు ప్రజలు ఉండే ప్రాంతంలోకి రావడం కామన్ గా మారిపోయింది. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి అడవి జంతువులు కొన్నిసార్లు ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఏపీ లోని కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో చిరుతపులలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని మహానంది గుడి సమీపంలో ఓ చిరుత పులి తిరగడంతో ప్రజలు…
కంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులకు విముక్తి కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా కొనసాగుతోంది. మొదటి రోజు 25 మందికి విశాఖ పోలీసులు విముక్తి కలిగించారు. కంబోడియాలో విశాఖకు చెందిన మొత్తం 58 మంది యువకులు చిక్కుకున్నారు.
రష్యాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా ఉరల్ నది వరదలు సమీప గ్రామాలలోకి నీరు ప్రవేశించింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కజకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదల భారీ నుంచి సుమారు 4,000 మందికి పైగా మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. దీనిపై.. ఓరెన్బర్గ్ గవర్నర్ కార్యాలయం శనివారం ఓ ప్రకటన చేసింది. '1,019 మంది పిల్లలతో సహా 4,208 మందిని రక్షించాం.…
చెన్నై నగరంలోని అల్వార్ పేట్ లోని అప్ మార్కెట్ ఏరియాలోని సెఖ్మెట్ పబ్ మొదటి అంతస్తులోని పైకప్పు గురువారం సాయంత్రం కూలిపోవడంతో ముగ్గురు వలస కార్మికులు మృతి చెందారు. మరో బాధితుడిని రక్షించి చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. Also read: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..! మృతులను దిండిగల్…
Indian Navy : భారత నౌకాదళం మరోసారి తన బలాన్ని చాటుకుంది. శనివారం మెరైన్లు అరేబియా సముద్రం మధ్యలో MV Ruen షిప్ ని నిలిపివేసి మిడ్-సీ ఆపరేషన్ నిర్వహించారు.
China : చైనాలో ఇటీవల సంభవించిన భూకంపం వినాశనానికి కారణమైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వందలాది మంది గాయపడ్డారు. ఇంతలో కొత్త సంక్షోభం తలెత్తింది.
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గత 14 రోజులుగా 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. కూలీలకు చేరేందుకు అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం కూడా ఫెయిలైంది.
Uttarakhand Tunnel: ఉత్తరఖండ్ లో టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి రోజు రోజకు దిగజారుతోంది. కార్మికులు చిక్కుకున్న చోట వారి ఎదురుగా 50 మీటర్లకు పైగా శిథిలాలు ఉన్నాయి. సొరంగం లోపలి భాగం చాలా బలహీనంగా ఉండడంతో రెస్క్యూ టీమ్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.