Home
Reliance Industries
Reliance Industries News
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
Stock market: కట్-షార్ట్ ట్రేడింగ్ వీక్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టించింది. సాధారణంగా వర్కింగ్ డేస్ తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ మందకొడిగా సాగుతుంటుంది. కానీ గత వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగినప్పటికీ దలాల్ స్ట్రీట్ బుల్ రన్తో దూసుకుపోయింది. దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీలు ఇన్వెస్టర్లపై నోట్ల వర్షం కురిపించాయి. నాలుగు రోజుల్లో ఆరు దిగ్గజ సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ ఏకంగా రూ.88,678… -
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
గత వారం భారత స్టాక్ మార్కెట్ మిశ్రమ ధోరణిని ప్రదర్శించింది. మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగినప్పటికీ, సెన్సెక్స్లోని టాప్-10 కంపెనీలలో ఆరు సంస్థలు పెట్టుబడిదారులకు లాభాలను అందించగా, మరో నాలుగు సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో Reliance Industries మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం భారీగా పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.18.33 లక్షల కోట్లకు చేరుకోగా, కేవలం ఐదు ట్రేడింగ్ రోజుల వ్యవధిలోనే… -
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి… -
ప్రత్యర్థులకు గుండె గుబేల్.. 110 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Reliance Industries భారీ స్కెచ్!
Reliance Industries: భారత వాణిజ్య రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) భారీ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడు సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, డిజిటల్ ఎకోసిస్టమ్, ఎనర్జీ రంగాల్లో ఏకంగా 110 బిలియన్ డాలర్లు (రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు విషయాన్నీ రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో… -
Reliance Industries: వెనిజులా ముడి చమురు కొనుగోలుకు అంబానీకి లైన్ క్లియర్.. రిలయన్స్కు అమెరికా లైసెన్స్
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెనిజులా ముడి చమురును నేరుగా కొనుగోలు చేయడానికి అమెరికా నుండి లైసెన్స్ పొందింది. ఈ అనుమతి దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ శుద్ధి సంస్థ అయిన RIL, భారీ ముడి చమురును రాయితీ రేటుకు దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. వెనిజులా ముడి చమురు గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం మౌలిక సదుపాయాలకు అనుకూలంగా ఉంటుంది. దాని శుద్ధి మార్జిన్లను మెరుగుపరుస్తుంది. Also Read:Flat 31% Discount… -
Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు… -
Stock Market: స్టాక్ మార్కెట్పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు..
Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు… -
India Billionaires: 2025 సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన ముఖేష్ అంబానీ.. టాప్-10లో ఎవరున్నారంటే?
భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం… -
Reliance Industries: ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ కంపెనీని కొనేందుకు రెడీ అవుతున్న ముఖేష్ అంబానీ..! టాటాతో పోటీ..
ముఖేష్ అంబానీ తన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.668 కోట్ల విలువైన ఈ కంపెనీ సుగంధ ద్రవ్యాలు, స్నాక్స్, రెడీ-టు-ఈట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్లను తయారు చేస్తుంది. ఈ ఒప్పందం గురించి తెలిసిన వ్యక్తులు రిలయన్స్.. కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Also Read:India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్ను మార్చిన… -
RIL Share Price: మరో రికార్డు సృష్టించిన ముఖేష్ అంబానీ కంపెనీ.. రూ. 21 లక్షల కోట్లు దాటిన RIL మార్కెట్ వాల్యూ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు) షేర్లు మరో రికార్డు సృష్టించాయి. నవంబర్ 26 బుధవారం నాడు, RIL షేర్లు 2 శాతం పెరిగి, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన మార్కెట్ వాటా కలిగిన కంపెనీ స్టాక్ BSEలో 1.99 శాతం పెరిగి రూ.1,569.75 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 2 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. Also Read:Agniveer Recruitment: యువతకు…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!