Home
Reliance Industries
Reliance Industries News
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి… -
ప్రత్యర్థులకు గుండె గుబేల్.. 110 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Reliance Industries భారీ స్కెచ్!
Reliance Industries: భారత వాణిజ్య రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) భారీ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడు సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, డిజిటల్ ఎకోసిస్టమ్, ఎనర్జీ రంగాల్లో ఏకంగా 110 బిలియన్ డాలర్లు (రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు విషయాన్నీ రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో… -
Reliance Industries: వెనిజులా ముడి చమురు కొనుగోలుకు అంబానీకి లైన్ క్లియర్.. రిలయన్స్కు అమెరికా లైసెన్స్
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెనిజులా ముడి చమురును నేరుగా కొనుగోలు చేయడానికి అమెరికా నుండి లైసెన్స్ పొందింది. ఈ అనుమతి దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ శుద్ధి సంస్థ అయిన RIL, భారీ ముడి చమురును రాయితీ రేటుకు దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. వెనిజులా ముడి చమురు గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం మౌలిక సదుపాయాలకు అనుకూలంగా ఉంటుంది. దాని శుద్ధి మార్జిన్లను మెరుగుపరుస్తుంది. Also Read:Flat 31% Discount… -
Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు… -
Stock Market: స్టాక్ మార్కెట్పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు..
Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు… -
India Billionaires: 2025 సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన ముఖేష్ అంబానీ.. టాప్-10లో ఎవరున్నారంటే?
భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం… -
Reliance Industries: ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ కంపెనీని కొనేందుకు రెడీ అవుతున్న ముఖేష్ అంబానీ..! టాటాతో పోటీ..
ముఖేష్ అంబానీ తన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.668 కోట్ల విలువైన ఈ కంపెనీ సుగంధ ద్రవ్యాలు, స్నాక్స్, రెడీ-టు-ఈట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్లను తయారు చేస్తుంది. ఈ ఒప్పందం గురించి తెలిసిన వ్యక్తులు రిలయన్స్.. కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Also Read:India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్ను మార్చిన… -
RIL Share Price: మరో రికార్డు సృష్టించిన ముఖేష్ అంబానీ కంపెనీ.. రూ. 21 లక్షల కోట్లు దాటిన RIL మార్కెట్ వాల్యూ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు) షేర్లు మరో రికార్డు సృష్టించాయి. నవంబర్ 26 బుధవారం నాడు, RIL షేర్లు 2 శాతం పెరిగి, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన మార్కెట్ వాటా కలిగిన కంపెనీ స్టాక్ BSEలో 1.99 శాతం పెరిగి రూ.1,569.75 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 2 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. Also Read:Agniveer Recruitment: యువతకు… -
Kokilaben Ambani: అనారోగ్యానికి గురైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్.. హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. కోకిలాబెన్ ఈ ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ముఖేష్, అనిల్ అంబానీల తల్లి కోకిలాబెన్ను( 91 ఏళ్లు) హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, కోకిలాబెన్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, ఆ తర్వాత ఆమెను అత్యవసర పరిస్థితిలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.… -
Mukesh Ambani’s Salary: అపర కుబేరుడి సాలరీ సున్నా.. ఐదేళ్లుగా రూపాయి తీసుకొని ముఖేష్.. కానీ!
Mukesh Ambani’s Salary: భారతీయ వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సాలరీ ఎంతో తెలుసా.. సున్నా. నిజమే ఆయన జీతం అక్షరాల సున్నా. వరుసగా ఐదేళ్ల నుంచి ఆయన కంపెనీ నుంచి వేతనం తీసుకోలేదు. ఆయన మాత్రమే కాదు.. ఆయన వారసులు కూడా సేమ్. వాళ్లు కూడా రూపాయి జీతం తీసుకోలేదు. కానీ వాళ్లకు కంపెనీ కొంత మొత్తం అందజేసింది. అది ఎలా అంటే.. వాళ్లు బోర్డు సభ్యులుగా సిట్టింగ్…
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..