BEML రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో ఇన్స్టిట్యూట్లోని ఎగ్జిక్యూటివ్తో సహా ఇతర పోస్టులపై రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ bemlindia.in ను సందర్శించి రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించారు. దీనితో ముందు నుంచే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..హై ఓల్టేజ్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో బోయపాటి మార్క్ తో స్కంద తెరకెక్కింది. స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ దాదాపుగా రూ. 50 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. రెండు గంటల 47 నిమిషాల నిడివి…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘రత్తం’. డైరెక్టర్ సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ సినిమా లో విజయ్ ఆంటోని నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. షారుఖ్ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.హిందీతో పాటు తెలుగు,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించిన ప్రకటన ఆదివారం లేదా సోమవారం అధికారికంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.. జవాన్ మూవీకి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.యాక్షన్ ఎంటర్టైనర్గా…
తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’ ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. టైటిల్ ద్వారానే ఈ చిత్రానికి ఆరంభం నుంచి ఫుల్ బజ్ ఏర్పడింది.ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. క్రైమ్ కామెడీ మూవీగా రూపొందుతున్న ‘జపాన్’ సినిమాలో దొంగ పాత్రను కార్తీ పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, జపాన్ సినిమా ట్రైలర్ నేడు (అక్టోబర్ 28) రిలీజ్ అయింది. ఈ…
ప్రస్తుతం కన్నడ సినిమాలు అన్ని ఇండస్ట్రీ లలో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతున్నాయి… కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ వంటి కంటెంట్ ఉన్న కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో ఈ ఏడాది మరో సినిమా తెలుగులో అద్భుత విజయం సాధించింది.ఆ సినిమానే సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ.. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు.. అలాగే రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న…
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే రూ. 750కి ఎల్పిజి సిలిండర్, నెలకు రూ. 2 వేలు పెన్షన్, రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని హమీలు ఇచ్చారు.
బాలీవుడ్ లో సింగం సిరీస్ తో దర్శకుడు రోహిత్ శెట్టి వరుసగా సూపర్ హిట్లు కొట్టారు. ఇప్పుడు పోలీస్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ స్టోరీతోనే ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.రోహిత్ శెట్టి క్రియేషన్లో ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. భారీ స్థాయిలో ఈ సిరీస్ ఉండనుందని తెలుస్తుంది.. ఈ సిరీస్కు రోహిత్ శెట్టి, సుశ్వాంత్ ప్రకాశ్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ‘ఇండియన్ పోలీస్…
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టైగర్ నాగేశ్వరావు పాత్రలో రవితేజ జీవించాడని చెప్పొచ్చు.పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. వరుస సక్సెస్ లతో రవితేజ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రానించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రవితేజ నిర్మించిన చిన్న…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్లోని మొత్తం ఐదు జట్లు ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అందులో 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. 29 మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. రిలీజ్ చేసిన వారిలో పెద్ద బ్యాట్స్ మెన్లు కూడా ఉన్నారు.