Redmi A3 Smartphone Released in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్మీ’ బ్రాండ్లో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన రెడ్మీ.. తాజాగా ఓ కొత్త ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని బుధవారం (ఫిబ్రవరి 14) భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్…
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను తీసుకొని వస్తున్నారు.. ఈ కంపెనీ ఇప్పటివరకు తీసుకువచ్చిన అన్ని మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అయితే ఇప్పుడు మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. అదే రెడ్ మీ ఎ3.. ఈ ఫోన్ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, కాస్ట్…