ఏ గీత రచయితకైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కసారైనా ఉత్తమ గీత రచయితగా నిలవాలన్న అభిలాష ఉంటుంది. తెలుగు చిత్రసీమలోనూ అలాంటి కోరికతో ఎంతోమంది గీతరచయితలు సాగుతున్నారు. కొందరిని అవార్డులు వరించాయి. కొందరి పాటలు మురిపించినా, జనం రివార్డులతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమా రంగంలో పదకొండు సార్లు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న ఏకైక గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చరిత్ర సృష్టించారు. ఆ మాటకొస్తే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక పాటల రచయిత…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సందడి మాములుగా ఉండటం లేదు. ఇప్పటికే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, లిరికల్ సాంగ్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ…
ప్రస్తుతం దేశంలో టమోటా ధరల మోత మోగుతున్నది. ధరలు భారీగా పెరుగుతుండటంతో టమోటా కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. వారం క్రితం వరకు కిలో 20 కూడా పలకని టమోటాలు ఇప్పుడు ఏకంగా కిలో రూ.60కి పైగా పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో కిలో టమోటాలు వందకు చేరే అవకాశం ఉన్నది. ఒక టమోటా చెట్టుకు మహా అయితే ఒకేసారి 5 నుంచి 6 కాయలు కాస్తాయి. కానీ, ఓ వ్యక్తి కొత్త పద్ధతుల్లో సాగు చేయడంతో ఒక…
టీ20 ప్రపంచకప్లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 10 మిలియన్ల (1 కోటి) మందికి పైగా ఒకేసారి లైవ్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ ఏడాదిలో హాట్ స్టార్ సంస్థ 10 మిలియన్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి. ఈ సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా 2019 ప్రపంచకప్లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ను 25.3 మిలియన్ల మంది…
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్లో నిశాంక, అవిష్క ఫెర్నాండో వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అతడు రికార్డులకెక్కాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబ్ 41 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్లో…
మే నెల అంటేనే భానుడు ప్రతాపానికి పెట్టింది పేరు.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి.. ఈ సమయంలో.. వడదెబ్బతో మృతిచెందేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.. కానీ, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది..ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు కురిసాయి.. అది ఎంతలా అంటే.. ఏకంగా 121 ఏళ్ల రికార్డుకు చేరువయ్యేలా.. ఈ ఏడాది మే నెలలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐంఎడీ) తన నివేదికలో పేర్కొంది.. వెంట వెంటనే వచ్చిన…