జాబ్ చెయ్యడం వల్ల వచ్చే జీతం సరిపోక చాలా మంది పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. మరికొంత మంది రిస్క్ అయిన పర్వాలేదని బిజినెస్ చేస్తున్నారు.. ఇక కొంత మందు వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించేలా లాభాలను అందుకుంటున్నారు.. అందుకే రైతులు గ్రేట్ అంటున్నారు.. దేశాన్ని పాలించే రాజు అనే చెప్పాలి.. తాము పండించిన పంటతో లాభాలను ఆర్జిస్తూ.. సాటి అన్నదాతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మనదేశంలో ఎడారి అనగానే రాజస్తాన్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం…