Success Story: కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతు.. గ్రేట్..
జాబ్ చెయ్యడం వల్ల వచ్చే జీతం సరిపోక చాలా మంది పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. మరికొంత మంది రిస్క్ అయిన పర్వాలేదని బిజినెస్ చేస్తున్నారు.. ఇక కొంత మందు వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించేలా లాభాలను అందుకుంటున్నారు.. అందుకే రైతులు గ్రేట్ అంటున్నారు.. దేశాన్ని పాలించే రాజు అనే చెప్పాలి.. తాము పండించిన పంటతో లాభాలను ఆర్జిస్తూ.. సాటి అన్నదాతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మనదేశంలో ఎడారి అనగానే రాజస్తాన్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం టెర్రకోట వస్తువులు హస్తకళలు అని చెప్పవచ్చు. అందుకనే చాలామంది రాజస్థాన్ లో పచ్చదనం కనిపించదు అని భావిస్తారు.
కానీ ఓ రైతు మాత్రం ఎడారి లో పంటలు పండించి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు..ఆ రైతు ఇతర రాష్ట్రాల్లో పండిస్తున్న విధంగానే ఆకు కూరలను, కూరగాయలను పండిస్తూ రోజు రూ. 1000 నుంచి 1500 సంపాదిస్తూ లాభాలను పొందుతూన్నాడు..ఈ రైతు పండించిన కూరగాయలను స్థానికులు ఎగబడి మరీ కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఏడారిలో పంటలు పండిస్తున్న రైతు సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం..
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాకు చెందిన రైతు పేరు సత్యనారాయణ మాలి. ఇతను తనకున్న ఉన్న అర బిగ భూమిలో పొట్లకాయ, గుమ్మడి, బెండ సాగు చేస్తూ ఏడాదికి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. పచ్చదనంతో ప్రెష్ గా ఉండే ఇతరని కూరగాయలను కొనుగోలు చేయడానికి ప్రజలు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు..అంతేకాదు సేంద్రీయ పద్దతిలో కూరగాయలను పండిస్తారు. అందుకే ఇతని పొలంలో పండే కూరగాయలు భలే రుచిగా ఉంటాయి.. నిత్యం ఇదే పనిలో ఉంటున్నారు ఆ దంపతులు.. అందులోనే సంతోషంగా జీవిస్తూ పది మందికి పని కల్పిస్తున్నారు.. ఒకొక్క రోజు కూరగాయల దిగుబడి బాగుంటే రూ 2000 నుంచి 3000 రూపాయల వరకు కూరగాయలు అమ్ముతూన్నాడు.. నిజంగా ఈ రైతుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. అందరు ఇలా ఆలోచిస్తే ఇక పేదరికం అనే మాట వినిపించదు కదూ..
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?