Reasi Bus Terror Attack : జమ్మూకశ్మీర్లోని రియాసి బస్సు దాడికి సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈరోజు రెండు జిల్లాల్లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.
Reasi bus attack: రియాసిలో బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
Terrorist Attack: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే రోజే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్లో రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు.
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని రియాసిలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం పీఓకేలోని ఖైగల్ గ్రామంలో దాడికి కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.