RBI MPC Meeting: ద్రవ్యోల్బణం భారతదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉండొచ్చు. దీనిపై ప్రపంచ బ్యాంకు స్వయంగా ఆమోదించింది.
బెంచ్మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నా�
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఆర్థిక సంవత్సరంలో రెండవ MPC సమావేశం జూన్ 6 నుండి 8 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశ ఫలితాలు జూన్ 8 న ప్రకటిస్తారు.
RBI: దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పెరుగుతున్న వడ్డీ రేట్ల నుండి గొప్ప ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ వారం RBI ద్రవ్య విధాన సమావేశం జరగబోతోంది.
Withdrawal of Rs 2,000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.. సెప్టెంబర్ 30 నాటికి రూ. 2,000 బ్యాంకు నోట�
RBI Decision on UPI Payments: క్రెడిట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే UPI ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. ఆర్బీఐ వరుసగా పదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ర
వడ్డీ రేట్లపై ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉం