టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా తెలుగు,కొడవ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలు పూర్తయ్యాయి. రష్మిక షేర్ చేసిన ఫోటోలో ఈ జంట రాజసం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అయితే.. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే…
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క…