రష్మిక మందన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులనుంచీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే, ఇందులో ఉన్న కంటెంట్ కారణంగా ఇది ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉందని విమర్శకుల అభిప్రాయం. తాజాగా, ఈ సినిమా…
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. కీలక విషయాలు పంచుకుంది.