Rapid Rail: ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఆర్ఆర్టిఎస్)ను అక్టోబర్ 20న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి సామాన్యులు ఈ రైలులో ప్రయాణించవచ్చు.
Rapid Train: భారతదేశం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే, దీన్ని ప్రారంభించే ఖచ్చితమైన తేదీ, సమయం ఇంకా నిర్ణయించబడలేదు.