టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ లల్లో రకుల్ ప్రితిసింగ్ ఒకరు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ.. ఇతర బాషాలో దూసుకుపోతుంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ర�
నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ చిత్రం దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు అజయ్ దేవగన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆమె లేడీ లీడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ తన రీల్ అలాగే రియల్ జీవితం గురించి మాత్రమే కాకుండా ద�
మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారం వైసీపీదే..! మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు.. ఇదేనే ప్రభుత్వం పనితీరు..? అని ప�