చరిత్ర పుటల్లో రాకేష్ శర్మ చెరగని అధ్యాయం. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. ఈ రోజు అంటే జనవరి 13, 1949న పంజాబ్లోని పాటియాలాలో జన్మించారు. అంతరిక్షాన్ని జయించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? ఆయన ఏమి చేస్తున్నారు? అంతరిక్షంలోకి ఎలా ప్రయాణం చేశారు? ఆ వివరాలు మీకోసం.. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఇందిరా గాంధీ స్వయంగా అంతరిక్షం నుండి…
Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండో-యూఎస్ మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లడానికి అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిని ఎంపిక చేసింది.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విచిత్రమైన ప్రకటన చేశారు. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారని తప్పుగా పేర్కొనడంతో