Loksabha Elections : లోక్సభ ఎన్నికల్లో నాలుగు దశల ఓటింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ ఓటింగ్కు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమైంది.
త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతోంది..