బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో దృశ్యం ముందు వరసలో ఉంటుంది. అజయ్ దేవగన్, శ్రీయ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. దానికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం2 కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా దృశ్యం 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ‘దృశ్యం 3’ రిలీజ్ డేట్ను అధికారికంగా లాక్ చేశారు. ఈ సినిమా 2026 అక్టోబర్ 2న…
బాలీవుడ్లో ఏడాదికి మినిమం రెండు మూడు సినిమాలను దింపేసే హీరో అజయ్ దేవగన్. కానీ రీసెంట్లీ ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడుతున్నాయి. సైతాన్ తర్వాత చేసిన మైదాన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టే నిండలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఔరో మె కహా ధమ్ థా’ సినిమా వచ్చినట్లు వెళ్లినట్లు కూడా తెలియదు. భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కించిన సింగం ఎగైన్ ఓకే అనిపించుకున్నప్పటికీ కమర్షియల్గా సక్సెస్…