సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత సంతరించుకున్న ట్రైన్ జర్నీకి డిమాండ్ ఎక్కువ. సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తక్కువ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడం కూడా మరోకారణం. అయితే భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ కొందరు మాత్రం రూల్స్ ధిక్కరిస్తూ రైల్వే ఆస్తులకు నష్టంవాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ రైలు కోచ్లోనే ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారు చేస్తున్నట్లు కనిపించింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, రైల్వేలు దీనిపై…
Indian Railways: భారతీయ రైల్వే ఆదాయానికి సంబంధించి ఒక పెద్ద వార్త బహిర్గతం అయింది. ఇటీవల ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో పిల్లల టిక్కెట్లను విక్రయించడం ద్వారా భారతీయ రైల్వే రూ.2800 కోట్లు ఆర్జించింది.
Indian Railways: రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాన్ని సక్రమంగా నిర్వహించేందుకు రైల్వేశాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది.