వేగంగా వస్తున్న రైలు ఢీకొని యువకుడు మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా జిల్లా దాద్రి రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్లో యువకుడి బైక్ ఇరుక్కుపోయి, దానిని తీయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. Read Also:ముసలోడికి దసరా పండగే.. లేట్ వయసులో తండ్రి కాబోతున్న…