Apsara Rani’s Racharikam pooja ceremony : చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మిస్తున్న ‘రాచరికం’ సినిమాలో విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత ఈశ్వర్ స్క్రిప్ట్ను…