తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసిపి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే వైసిపి పార్టీ ల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తప్పు ఉంటే భువనేశ్వరి కాళ్లు కన్నీళ్లతో కడతామని… పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మహిళలు…