కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆ
‘యూ టర్న్’ దర్శకుడు పవన్ కుమార్ మూవీ ‘ద్విత్వ’లో ప్రముఖ నటి త్రిష నాయికగా నటించబోతోందనే వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడ కంఠీరవ రాజకుమార్ తనయుడు పునీత్ హీరోగా నటించే ఈ సిన�
ఉత్తరాదిన స్టార్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల కుమార్తెలు నట వారసులుగా చిత్రసీమలోకి అడుగుపెట్టడం బాగా ఉంది. కానీ దక్షిణాదిన అది తక్కువ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమల్లో తండ్రి అడుగుజాడల్లో సినిమాలలోకి వచ్చిన కుమార్తెలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. అయితే… కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవరాలు ఇప్