ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు. Also Read:MLAs Defection Case:…
Fire breaks out in Delhi and Pune:దేశ రాజధాని ఢిల్లీతో పాటు పూణే నగరాల్లో మంగళవారం అగ్నిప్రమాదాలు సంభవించాయి. రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్ణం సంభవించలేదు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూణేలోని లుల్లా నగర్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న ఓ రెస్టారెంట్ లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్వెల్ విస్టా కమర్షియర్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్ లో ఉదయం…