ఇండియా నుంచి అఫీషియల్ గా పాన్ వరల్డ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ K’. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో అత్యధిక బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీపిక పదుకోణే, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ కాస్ట్ ప్రాజెక్ట్ K రేంజ్ ని మరింత పెంచాయి. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయిన ఈ మూవీ 2024 జనవరి…
పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర అతితక్కువ సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏ సినిమా చేసినా ఏ దర్శకుడితో చేసినా రీజనల్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసే ప్రభాస్, మహేశ్ ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ కి రంగం…
ప్రతి ఆదివారం తన ఇంటి(జల్సా) ముందు అభిమానులని కలుసుకునే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం మాత్రం బయటకి రాలేదు. తాను కలవలేను, మీరు ఇంటి దగ్గరికి రాకండి అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసాడు. ఎన్నో ఏళ్లుగా ‘జల్సా’ ముందు ప్రతి వీకెండ్ అభిమానులని కలుసుకునే అమితాబ్, ఈసారి ఫాన్స్ కి కలవలేకపోవడానికి కారణం ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ…
‘మహానటి’ సినిమాతో టాలెటెండ్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా… అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12…
బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తే ‘ప్రాజెక్ట్ K’ సినిమాతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ ని చెయ్యాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. హ్యుజ్ స్కేల్ లో, ఇండియాలోనే భారి బడ్జట్ తో, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ సినిమాపై ఇండియాలో భారి అంచనాలు ఉన్నాయి. అసలు నాగ్ అశ్విన్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు? ప్రాజెక్ట్ K అంటే ఏంటి?…