అమెరికాలోని శాన్డియాగో కామిక్ కాన్ వేదికపై ప్రాజక్ట్ కె టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘కల్కి 2898 ఏడి’ అని అనౌన్స్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రపంచాన్ని కాపాడే ఆధునిక ‘కల్కి’గా కనిపించనున్నాడు ప్రభాస్. ఇక ఈ గ్లింప్స్లో కొన్ని అంశాలు అతి పెద్ద సస్పెన్స్గా మారాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే…
టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ అయిపోయింది.. పాన్ ఇండియా అయిపోయింది.. ఇక హాలీవుడ్ని ఏలడానికి బయల్దేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. అమెరికా నుంచి బయటికొచ్చిన ఓ ఫోటోలో.. హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా.. హాలీవుడ్ హోర్డింగ్ ముందు నిల్చున్న ప్రభాస్ కటౌట్ని చూసి.. ఇక హాలీవుడ్ని ఏలేయ్ డార్లింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్…
ఇప్పటి వరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్, జస్ట్ హ్యాండ్ పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతోనే హైప్ పెంచుతూ వచ్చాడు. ఇక ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే రేంజులో ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి ప్లానింగ్ తో చేస్తున్నారు. అందుకే ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫాన్స్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ K పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి రూట్లోనే వెళ్తున్నాయి. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు ప్రభాస్, రాజమౌళి. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలతో పాటు… సీక్వెల్ సినిమాలు కూడా ఎక్కువైపోయాయి. బాహుబలి తర్వాత వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కెజియఫ్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఐకాన్…
పోయిన నెల ఆదిపురుష్తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జస్ట్ ఒక్క టీజర్తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు ప్రభాస్. 24 గంటల్లో 83 మిలియన్స్ వ్యూస్, రెండు రోజుల్లో 100 మిలియన్ మార్క్ టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె నుంచి బిగ్ అనౌన్స్మెంట్ లోడ్ అవుతోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె…
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ దే హైయెస్ట్ బడ్జెట్ అని తెలుస్తోంది. రీసెంట్గా వచ్చిన ఆదిపురుష్ దాదాపు 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది కానీ ప్రాజెక్ట్ K బడ్జెట్ అంతకుమించి అనేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ప్రాజెక్ట్ కెలో జాయిన్ అవ్వడంతో బడ్జట్ లెక్క మారిందని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో దీపికా పదుకొనే,…
అసలు కమల్ హాసన్.. ప్రభాస్కు విలన్గా నటించడం ఏంది సామి? ఇది సాధ్యమయ్యే పనేనా? అని అనుకున్నారు మొదట్లో జనాలు. దాంతో.. ఇది జస్ట్ రూమర్ మాత్రమేనని అనుకున్నారు కానీ తాజాగా మేకర్స్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ బయటికి రావడంతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఊహకందని సైన్స్ ఫిక్షనల్ మూవీగా ప్రాజెక్ట్ K తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్, అందుకు తగ్గట్టే స్టార్…
నాగ్ అశ్విన్… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, రెండో సినిమా మహానటితో ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ తన వైపు చూసేలా చేశాడు. మహానటి సావిత్రి కథతో కీర్తి సురేష్ ని పెట్టి మహానటి సినిమా చేసిన నాగ్ అశ్విన్ సౌత్ ఇండియా హిట్ కొట్టాడు. ఈసారి అంతకు మించి అన్నట్లు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా…
ప్రతి ఆదివారం తన ఇంటి(జల్సా) ముందు అభిమానులని కలుసుకునే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం మాత్రం బయటకి రాలేదు. తాను కలవలేను, మీరు ఇంటి దగ్గరికి రాకండి అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసాడు. ఎన్నో ఏళ్లుగా ‘జల్సా’ ముందు ప్రతి వీకెండ్ అభిమానులని కలుసుకునే అమితాబ్, ఈసారి ఫాన్స్ కి కలవలేకపోవడానికి కారణం ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ…
‘మహానటి’ సినిమాతో టాలెటెండ్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా… అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12…