వచ్చే వారం వెలువడనున్న లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు శ్రీకారం చుట్టడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్మార్క్ లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్స్ వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్స్ వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 52,294 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 144 పాయింట్లు క్షీణించి 16,875…
శుక్రవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇక నేటి మార్కెట్ సమయం ముగిసే సమయానికి నిఫ్టీ 150.30 పాయింట్లు నష్టపోయి 22,420 వద్ద ముగిసింది. ఇక మరోవైపు సెన్సెక్స్ 609.28 పాయింట్లు నష్టపోయి 73,730.16 వద్ద ముగిసింది. ఇక నేటి సెన్సెక్స్ 30 సూచీలో టెక్మహీంద్రా, విప్రో, ఐటీసీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా.. మరోవైపు., బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, ఇండస్ ఇండ్…
Today STock Market Roundup 10-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని శుభారంభం చేసింది. ఇవాళ సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభించి సాయంత్రం స్వల్ప లాభాలతోనే ముగించింది. ఫైనాన్షియల్ మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో వచ్చి ప్రాఫిట్స్ని నిలబెట్టుకోలేకపోయాయి.