దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లిలో జరుగుతోంది. శంకర్ పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ షూటింగ్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా…