ప్రతి సంవత్సరంలానే ఈ యేడాది కూడా పలువురు కొత్త నాయికలు తెలుగులో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే పరభాషల్లో తమ సత్తా చాటుకున్నవారు ఇందులో ఉన్నారు.
సత్యదేవ్, డాలీ ధనుంజయ్ హీరోలుగా నటిస్తున్న క్రిమినల్ యాక్షన్ డ్రామాలో ఇప్పటికే ప్రియ భవానీ శంకర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో కథానాయికగా ఇప్పుడు బ్రెజిలియన్ మోడల్ జెన్సీఫర్ ను బోర్డ్ లోకి ఆహ్వానిస్తున్నారు.