Home
Prasidh Krishna
Prasidh Krishna News
-
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Anil Kumble: ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయం పాలుకావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్ల ఆటతీరుతో పాటు జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను కుంబ్లే తీవ్రంగా తప్పుపట్టారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా… -
Prasidh Krishna: బుమ్రా, భువికి కూడా సాధ్యంకాలేదు.. చెపాక్ లో కిట్టు గాడి కాకరేపే రికార్డు!
Prasidh Krishna : చెన్నైలో అఫ్గానిస్థాన్ పై భారత్ సాధించిన విజయం గురించి మాట్లాడితే అందరి నోట మొదట వినిపించే పేరు రోహిత్ శర్మ. ఎందుకంటే అతడు మరో చారిత్రక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అదే మ్యాచ్ లో నిశ్శబ్దంగా ఓ యువ బౌలర్ కూడా చరిత్ర సృష్టించాడు. అతడు చేసిన ఘనత ముందు చెపాక్ మైదానం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రికార్డు నిలిచి ఉంది. భారత్ అఫ్గానిస్థాన్ మూడో వన్డేలో టాస్ గెలిచి… -
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్స్వీప్ చేసిన టీమిండియా..
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చుక్కలు చూపించాడు. పవర్ప్లేలోనే టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టును కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీతో (102 పరుగులు)… -
IND Vs AFG: భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ విలవిల.. టార్గెట్ 219 పరుగులు..
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత యువ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆఫ్ఘన్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడలేక, అన్ని వికెట్లు కోల్పోయి భారత్ ముందు 219 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ… -
Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్లు!
Rohit Sharma: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫీల్డింగ్తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 39 ఏళ్ల వయసులోనూ స్లిప్లో నిలబడి వరుసగా మూడు క్యాచ్లు పట్టి తన చురుకుదనాన్ని మరోసారి నిరూపించాడు. రోహిత్ ప్రదర్శనతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ను పూర్తిగా కుదేలు చేసింది. ప్రసిద్ధ్ బౌలింగ్కు రోహిత్ అద్భుత సహకారం ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభం… -
Ind Vs Afg: టాప్ ఆర్డర్ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్తో రికార్డు..
నివారం చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రసిద్ధ్ తన పదునైన బౌలింగ్తో కోలుకోలేని దెబ్బ తీశాడు. పవర్ప్లేలోనే వరుసగా ఐదు ఓవర్ల స్పెల్ వేసిన అతడు, ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. వన్డే కెరీర్లో ప్రసిద్ధ్ కృష్ణకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. మ్యాచ్ ప్రారంభం నుంచే… -
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 జట్టులో కీలక మార్పు చేసింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరగనున్న టీ20 సిరీస్ల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే సిరాజ్ను జట్టు నుంచి… -
Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్లో సిరాజ్ భాయ్.!
Gujarat Titans Players: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే కీలక పోరుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) ఆటగాళ్లు రిలాక్స్ మోడ్లో కనిపించారు. ముఖ్యంగా జట్టు స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాలలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ అభిమాని షేర్ చేసిన వీడియోలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాల సమీపంలోని ఓ నదిలో స్నానం… -
IND vs SA 3rd ODI: 270 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్.. చెలరేగిన కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ
IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సఫారీ జట్టును 270 పరుగులకు ఆలౌట్ చేశారు. -
AUS vs IND: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. నితీశ్ రెడ్డిపై వేటు!
ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన టీమిండియా ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్లో భారత్ 0-1తో వెనకపడిపోయింది. సిరీస్లో నిలవాలంటే గురువారం అడిలైడ్లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు చేసే అవకాశముంది. రెండో వన్డే మ్యాచ్లో ముఖ్యంగా బౌలింగ్లో మార్పులు…
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!