KGF 2 and Salaar రెండు భారీ చిత్రాలకూ ఒక్కరే డైరెక్టర్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండు సినిమాల రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. KGF : chapter 1 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్కు, ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శక
శాండల్వుడ్ మాత్రమే కాకుండా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ �
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక నెక్స్ట్ తారక్ కోసం పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్టుల విషయానికొస్తే… బు�
యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. గత రెండ్రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతోందని, హిస్టరీ రిపీట్ అవుతు�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత వరుసగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగులను ప్రభాస్ పూర్తి చేసుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ షూటింగ్ను కేవలం 60 రోజుల్లో పూర్తి చేశాడు. ఇటీవల కాలంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’, ‘సలార్’ సెట్ల మధ్య వరుస షూట
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరక్కేక్కిన కెజిఎగ్ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో పతత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ క�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు దసరా సందర్భంగా అదిరిపోయే శుభవార్త వచ్చింది. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ కన్నడ పాపులర్ డైరెక్టర్ తో ఉండనుంది. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ నిన్న వచ్చింది. పండగ రోజు ఈ ప్రకటన రావడ�
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో పాటు ‘ఆచార్య’లోనూ కీలక పాత్ర పోషించాడు. అలానే స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. అయితే దసరా కానుకగా చెర్రీ అభిమానులకు మాత్రం డబుల్ �
కరోనా వేవ్ తర్వాత షూటింగ్స్ పూర్తిచేసుకున్న సినిమాలు విడుదల చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే రావాల్సిన సినిమాలు పెద్ద పండగలను టార్గెట్ చేయడంతో సినీ ట్రాఫిక్ ఎక్కువే అవుతోంది. ఇక ఈ రిలీఫ్ టైమ్ లో మరికొన్ని చిత్రాలు ప్యాచ్ వర్క్ లతో తుదిమెరుగులు దిద్దుతుంటే.. మరికొన్ని చిత్ర�