ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’. గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. Also Read : Ilaiyaraaja: ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. కాపీరైట్ వివాదంలో…
హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు నిర్మాతల నుండి ఊహించని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘హనుమాన్’ వంటి అతి తక్కువ బడ్జెట్లో, అత్యంత నాణ్యమైన అవుట్పుట్ని ఇచ్చి పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆయన ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క వేసేలా ఉంది పరిస్థితి. హనుమాన్ హిట్ అనంతరం ఆయన చేతిలో లెక్కలేనన్ని ప్రాజెక్టులు లైనప్ అవడంతో వరుస…